లోగో ఆవిష్కరిస్తున్న సభ్యులు
రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ లోగోను విజయవాడలో ఫిబ్రవరి 21న ఆవిష్కరించారు. విజయవాడ ప్రజాశక్తినగర్లోని సిఆర్ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో రచయితల సంఘం అధ్యక్షుడు సోమేపల్లి వెంకట సుబ్బయ్య లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, కోశాధికారి కలిమిశ్రీ, సలహా మండలి సభ్యులు యర్రంశెట్టి పాప, రచయితలు సిహెచ్ శర్మ, కోవూరి పుష్పాదేవి తదితరులు పాల్గన్నారు. (ప్రజాశక్తి నుండి)
లోగో