Rachayitalasangham.com

Logo of Andhra Pradesh Writers Association

లోగో ఆవిష్కరిస్తున్న సభ్యులు

రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్‌ లోగోను విజయవాడలో  ఫిబ్రవరి 21న  ఆవిష్కరించారు. విజయవాడ ప్రజాశక్తినగర్‌లోని సిఆర్‌ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో రచయితల సంఘం అధ్యక్షుడు సోమేపల్లి వెంకట సుబ్బయ్య లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్‌, కోశాధికారి కలిమిశ్రీ, సలహా మండలి సభ్యులు యర్రంశెట్టి పాప, రచయితలు సిహెచ్‌ శర్మ, కోవూరి పుష్పాదేవి తదితరులు పాల్గన్నారు. (ప్రజాశక్తి నుండి)
లోగో 


Share:

Executive council of State writers association - Andhra Pradesh elected

Executive council of State writers association - Andhra Pradesh elected

Somepalli venkatasubbaiah elected as President, Chalapaka Prakash as secratary, Kalimi sri as treasurer to State Writers Association
Share:

రాష్ట్ర రచయితల సంఘం కార్యవర్గం ఎన్నిక


రాష్ట్ర రచయితల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికయింది. సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా సోమేపల్లి వెంకటసుబ్బయ, చలపాక ప్రకాష్‌లను, గౌరవా ధ్యక్షులుగా బి హనుమారెడ్డిని ఎన్నుకున్నారు. కోశాధికారిగా కలిమిశ్రీ ఎన్నికయ్యారు. 
Share:

Follow in Twitter

Follow in Facebook

  • కార్యవర్గ సభ్యుల ట్వీట్లు

    అధ్యక్ష్యుడు: ...ప్రధాన కార్యదర్శి:

    Blog Archive