Home »
Events
» ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం 12వ కార్యక్రమం - కవితా పఠన పోటీలు
18-11-2018 సాయంత్రం విజయవాడలో 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ''కవితా పఠన పోటీలలో పాల్గొన్న కవులు, అతిథులు బండ్ల మాధవరావు, కావూరి సత్యవతి, సోమేపల్లి వెంకట సుబ్బయ్య, చలపాక ప్రకాష్, బొమ్ము ఉమా మహేశ్వరరెడ్డి.
ఆహ్వాన పత్రిక:-
చిత్రాలు:-